Posts

Showing posts with the label Anita submit report on crop damage to Amit Shah

అమిత్ షాకు పంట నష్టంపై నివేదికను అం­ద­జే­సిన మం­త్రు­లు లో­కే­శ్‌, అనిత

Image
కేం­ద్ర హోం మం­త్రి అమి­త్‌ షాను కలి­సి ఆంధ్రప్రదేశ్ మం­త్రు­లు లో­కే­శ్‌, అనిత  మొం­థా తు­పా­ను కా­ర­ణం­గా పంట నష్టంపై ని­వే­దికను అం­ద­జే­శా­రు. పా­ర్ల­మెం­ట్‌ హా­ల్‌­లో­ని అమి­త్‌ షా ఛాం­బ­ర్‌­లో జరి­గిన సమా­వే­శం­లో లో­కే­శ్‌, అని­త­తో­పా­టు టీ­డీ­పీ ఎం­పీ­లు పా­ల్గొ­న్నా­రు. మొం­థా తు­పా­ను వల్ల ఏపీ ప్ర­జ­లు తీ­వ్ర ఇబ్బం­దు­లు పడ్డా­ర­ని, మౌ­లిక సదు­పా­యా­లు తీ­వ్రం­గా దె­బ్బ­తి­న్నా­య­ని చె­ప్పా­రు. మొ­త్తం 3,109 గ్రా­మా­లు తు­పా­ను వల్ల ప్ర­భా­వి­త­మ­య్యా­య­ని పే­ర్కొ­న్నా­రు. ప్ర­తి ప్ర­భా­విత కు­టుం­బా­ని­కి తక్షణ సా­యం­గా ఏపీ ప్ర­భు­త్వం తర­ఫున రూ.3 వేలు అం­దిం­చా­మ­ని చె­ప్పా­రు. వ్య­వ­సాయ అను­బంధ రం­గా­ల­కు రూ.271 కో­ట్లు, రో­డ్లు, మౌ­లిక సదు­పా­యా­ల­కు రూ.4,324 కో­ట్లు, వి­ద్యు­త్‌ రం­గా­ని­కి రూ.41 కో­ట్లు, నీటి వన­రు­లు ప్రా­జె­క్టు­ల­కు రూ.369 కో­ట్లు, శా­శ్వత ని­ర్మా­ణా­ల­కు రూ.1302 కో­ట్ల మేర నష్టం వా­టి­ల్లిం­ద­ని వి­వ­రిం­చా­రు. మొ­త్తం రూ.6,352 కో­ట్ల నష్టం­లో ఎన్డీ­ఆ­ర్‌­ఎ­ఫ్‌ మా­ర్గ­ద­ర్శ­కాల ప్ర­కా­రం తక్షణ ఉప­శ­మ­నం, తా­త్కా­లిక పు­న­రు­ద్ధ­రణ కోసం రూ.902 ...