ఇండియా సిమెంట్ లో మెజారిటీ వాటా దక్కించుకున్న అల్ట్రాటెక్ !

Telugu Lo Computer
0


ప్రముఖ సిమెంట్ కంపెనీ అల్ట్రాటెక్ దక్షిణాదికి చెందిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ లో మెజారిటీ వాటాను దక్కించుకుంది. తాజాగా రూ.3,954 కోట్లతో 32.72% వాటాను సొంతం చేసుకుంది. ఇండియా సిమెంట్స్ ప్రమోటర్ అయిన ఎన్.శ్రీనివాసన్ కుటుంబం నుంచి ఈక్విటీ షేర్ క్యాపిటల్ కొనుగోలు చేసినట్లు అల్ట్రాటెక్ కంపెనీ ప్రకటించింది. దీంతో ఇండియా సిమెంట్స్ లో అల్ట్రాటెక్ వాటా 55 శాతానికి చేరింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default