హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో ఉద్రిక్తత !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ లోని ఆసిఫ్‌నగర్‌లో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్‌, కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌ వచ్చారు. ఈ క్రమంలో ఫిరోజ్‌ఖాన్‌పై మాజిద్ హుస్సేన్‌ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు నేతల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను కార్యకర్తలను అదుపు చేశారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default