సాధారణంగా
వినియోగంలో లేని మానిటర్లు standby మోడ్లో వుంటుండటం మనం చూస్తుంటాం. ఈ
పరిస్థితిలో అవి 1 నుండి 6 వాట్ల వరకూ విద్యుత్ను ఉపయోగించుకుంటాయి.
ఆధునిక సీన్వ్యూ ప్రీమియం ఎకో మానిటర్లు వినియోగంలో లేనపుడు సింపుల్గా
పవర్ ఆఫ్ మోడ్లో వుంటాయి. దీనిని కొత్త మోడల్స్కు డిఫాలిyంగ్
ఫీచర్గా వినియోగిస్తున్నారు. వినియోగదారులకు విద్యుత్ బిల్లులు ఆదా
చేయటమే లక్ష్యంగా ఈ మోడల్స్ను తాము మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు
పుజిట్జు అనే సంస్థ తెలిపింది. ఈ మానిటర్స్కు మారటం ద్వారా తాము ఏటా
దాదాపు 1.68 లక్షల పౌండ్ల మేర ఆదా చేయగలుగుతామని ఒక వ్యాపార సంస్థ
ఇప్పటికే లెక్కలు కూడా కటిyంది. పేటెంట్ పెండింగ్లో వున్న ఈ టెక్నాలజీ
ద్వారా సిసyమ్ లాగాఫ్ అయిన వెంటనే మానిటర్ స్విచాఫ్ మోడ్లోకి
వెళ్లిపోతుంది. కంప్యూటర్ను ఆన్ చేసిన వెంటనే సిసyమ్లో వుండే
ఎలక్రిyక్ పల్స్ ద్వారా మానిటర్కు విద్యుత్ సరఫరా జరుగుతుంది.
0 Comments