عرض المشاركات من 2026

తొలి డీలర్‌షిప్ ప్రారంభించిన ఈకా మొబిలిటీ

హై దరాబాద్‌లో ఈకా మొబిలిటీ తొలి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. నిజాంపేట్‌-హైదర్‌నగర్‌లో స్కెడ్‌ రైడ్…

మిథనాల్‌ ఉన్నట్లు అనుమానిస్తున్న పానీయం తాగి 48 మంది మృతి : 100 మందికి తీవ్ర అస్వస్థత

నై జీరియాలోని ఒండో రాష్ట్రంలో మిథనాల్‌ ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ పానీయం తాగిన ఘటనలో 48మంది ప్రాణాలు…

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో ఆ సంస్థానాలన్నీ భారత దేశంలో విలీనమయ్యాయి : హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఉప రాష్ట్రపతి

సి కింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో గురువారం జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఉప రాష్ట్రపతి సి.పి.ర…

పెళ్లి బస్సును ఢీకొట్టిన కంటైనర్ : 40 మందికి తీవ్ర గాయాలు

ఆం ధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సున…

క్రికెటర్ పృథ్వీ షా నిశ్చితార్థం రద్దు : సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన నటి ఆకృతి అగర్వాల్

టీ మిండియా క్రికెటర్ పృథ్వీ షా నటి ఆకృతి అగర్వాల్‌తో అతను చేసుకున్న నిశ్చితార్థం రద్దయ్యింది. ఈ విష…

నర్సు మధుమితపై ఆమె భర్త వెంకటేశన్‌ యాసిడ్‌తో దాడి : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సు

బెం గళూరులో నర్సు మధుమితపై ఆమె భర్త వెంకటేశన్‌ దాడికి పాల్పడ్డాడు. దంపతుల మధ్య నెలకొన్న వివాదం నేపథ…

గ్రీన్ కార్డ్‌ పబ్లిక్‌ ఛార్జ్‌ మార్గదర్శకాలపై ప్రకటన విడుదల : సెప్టెంబర్ 18 నుంచి రూల్స్ అమలు

అ మెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తుదారులకు సంబంధించి అత్యంత కీలకమైన పబ్లిక్‌…

మెదడుకు మేత ఉండాలి శరీరానికి శ్రమ ఉండాలి : మంత్రి దనసరి సీతక్క

తె లంగాణలోని ములుగులో గురువారం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గురుపూజోత్సవం, 2026 సందర్భంగా నిర…

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించనున్న కేంద్రం : దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత

యూ పీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవ్వడం పట్ల దేశవ్యాప్త…

బుల్లెట్ ట్రైన్‌ ట్రయల్ రన్‌కు సర్వం సిద్ధం !

తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుగా ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఈ మార…

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మూడోసారి చంద్రశేఖరన్

టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ వరుసగా మూడోసారి ఐదేళ్ల కాలానికి తిరిగ…

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

తె లంగాణలోని ఘట్‌కేసర్‌-బీబీనగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని గుర్తుతెలియన…

వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు : ప్రజా పాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

హై దరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరం…

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన : భారత వాతావరణ శాఖ వెల్లడి

బం గాళాఖాతంలో నెలకొన్న వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న కొన్…

సెమీకాన్ ఇండియా-2026 సదస్సు ప్రారంభించిన మోడీ

ఢి ల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం 'సెమీకాన్ ఇండియా-2026' సదస్సును ప్రధాని మ…

ఎల్‌నినో ప్రభావంతో అట్లాంటిక్‌ను తాకని హరికేన్లు

అ ట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క హరికేన్ కూడా ఏర్పడలేదు. 1966 తర్వాత ఇంత సుద…

స్టాక్ స్ప్లిట్ ప్రకటించిన న్యాచురైట్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్

ఆగ్రో ప్రొడక్ట్స్ రంగానికి చెందిన దిగ్గజ కంపెనీ న్యాచురైట్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ త…

దేశం నుంచి ఎగుమతి అయ్యే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై విండ్‌ఫాల్ టాక్స్ తగ్గింపు

దే శం నుంచి ఎగుమతి అయ్యే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై విండ్‌ఫాల్ టాక్స్ ను తగ్గిస్తూ కేంద్ర ఆర్థ…

ప్రజల నుంచి అందుతున్న ఆశీర్వాదాలు దేశసేవ పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి : ప్రధాని మోడీ

దే శవ్యాప్తంగా అందుతున్న విషెష్‌పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తన 76వ పుట్టినరోజు సందర్భంగా వ…

'బ్రిక్స్‌' నుంచి తిరిగెళ్లాక దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి అనారోగ్యం !

ద క్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కోలుకునే వరకు విశ్రాంతి తీ…

అప్పుల బాధతో రైతు కుటుంబం కుటుంబం ఆత్మహత్యాయత్నం : ఇద్దరు మృతి

ఆం ధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గుండ్రాయిలో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిం…

జేఎస్‌డబ్ల్యూ నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

దే శీయ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇం…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ పుట్టినరోజు : శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ

ప్ర ధానమంత్రి నరేంద్ర మోడీ 76వ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలి…

ఆసియా క్రీడలు : సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ మహిళల క్రికెట్‌ జట్టు

జ పాన్‌ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 మధ్య ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైన సంగతి త…

నీకు జూబ్లీహిల్స్ లో ప్యాలెస్, నీ తమ్ముళ్లకు ఏరో స్పేస్ కంపెనీలు ఎలా వచ్చాయి ?

తె లంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములపై సంచలన ఆరోపణలు చేస…

వడ్డీ రేట్లు పెంచిన అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్

అ మెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ సంచలన నిర్ణయం…

హీరో బైక్, స్కూటర్లపై డిస్కౌంట్.ఆఫర్ : లిమిటెడ్ పీరియడ్ ఫెస్టివల్ ఆఫర్

హీరో మోటోకార్ప్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తన పాపులర్ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ.10,000 వర…

భర్తను ఇనుప రాడ్డుతో కొట్టి, యాసిడ్ పోసి చంపిన భార్య

ఆం ధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో రాములమ్మ అనే మహిళ భర్తకు దూరంగా ఉంటూ తన …

చెన్నైలో ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌ ప్రారంభం : టైటిల్ రోల్‌ పోషిస్తున్న రష్మికా మందన్నా

భా రతరత్న, లెజెండరీ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. రష్మికా మందన్నా ట…

సెప్టెంబర్ 21న లావా విరాట్ కర్వ్ 5G విడుదల

సె ప్టెంబర్ 21న ఫ్లిప్‌కార్ట్‌లో లావా విరాట్ కర్వ్ 5G లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో 3D కర్వ్‌డ్ 120Hz AM…

నటి శ్రీదేవి ఆస్తి వివాదం : ప్రస్తుతానికి ‘యథాతథ స్థితి’ కొనసాగించాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

ది వంగత శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నై ఆస్తి వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స…

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

సీ నియర్ సినీ నటుడు  అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా అత్యున్నత గౌరవం 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డ…

గురుగ్రామ్ 'అడిడాస్' టెక్ హబ్ లో 50% మంది ఉద్యోగులను తొలగింపు

గు రుగ్రామ్ లోని  'అడిడాస్' టెక్ హబ్ లో  50% మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ ల…

షార్జాలో భారతీయ వైద్యురాలు మృతి

షా ర్జాలో  కేరళకు చెందిన దంత వైద్యురాలు డాక్టర్ అఫీనా రహీమ్ (32) ఇంట్లో వంటగదిలో అకస్మాత్తుగా కుప్ప…

సూడాన్‌లో బంగారు గని కుప్పకూలి 67 మంది మృతి

సూ డాన్‌లోని వెస్ట్ కోర్డోఫ్యాన్ ప్రావిన్స్‌లో ఓ బంగారు గని మంగళవారం రాత్రి అకస్మాత్తుగా కుప్పకూలిం…

జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు డబ్ల్యూపీఎల్ మెగా టోర్నీ

ఉ మెన్స్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి నేడు అధికారికంగా ఖరారు చ…

స్టెయిన్‌లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలును వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

గు జరాత్‌లోని కచ్ జిల్లా శివలాఖా నుంచి మిఠాపూర్ మధ్య నడిచే దేశంలోనే మొదటి 'స్టెయిన్‌లెస్ స్టీల్…

అగస్టిన్ లీ బృందంతో రేవంత్ రెడ్డి భేటీ : పెట్టుబడులతోపాటు, రాష్ట్రాభివృద్ధికి ఆర్ధిక సహకారాన్ని కోరిన సీఎం

తె లంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇం…

యెమెన్ గగనతలంపై ఎగురుతున్న సౌదీ ఎఫ్ 15 ఫైటర్ జెట్ కూల్చివేత !

యె మెన్ గగనతలంపై ఎగురుతున్న సౌదీ ఎఫ్ 15 ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు హుతీలు ప్రకటించారు. మిత్రదేశం అ…

కల్వకుంట్ల కుటుంబం ఆధీనంలో భారీగా భూములు ఉన్నాయి : అసెంబ్లీలో వివరాలతో సహా బయటపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

తె లంగాణ ఉద్యమాన్ని, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా భూములు దోచుకు…

ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికపై గ్యాంగ్​రేప్ : 8 మంది నిందితుల అరెస్ట్

హై దరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికకు నిందితులు మత్తు పదార్థాలు ఇచ్చి, స్పృహ లేని స్థ…

త్వరలో వివో వి80 ఇండియాలో లాంచ్

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో వి80 లాంచ్ డేట్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇండియాలో విడుదల…

అదనపు కట్నం వివాదంలో భార్య ముక్కు కొరికేసిన భర్త

తె లంగాణలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో, …

నేపాల్‌లో వరుసగా రెండుసార్లు భూకంపం : రిక్టర్‌ స్కేలుపై 4.5, 4.2 తీవ్రతతో నమోదు

నే పాల్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండుసార్లు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గు…

ఉచిత సినిమా కోసం 'గూగుల్‌ పేటీవీ' అనే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ : బ్యాంకు ఖాతా నుంచి రూ. 29 వేలు మాయం

హై దరాబాద్ లోని బోరబండ ప్రాంతానికి చెందిన షేక్‌ మహ్మద్‌ ఈ నెల 11న ఇన్‌స్ట్రాగామ్‌ స్క్రోల్‌ చేస్తుం…

ఫార్ములావన్‌ రేసు పునరుద్ధరణకు చర్యలు : పది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర క్రీడా మంత్రి

దే శంలో ప్రపంచ ప్రసిద్ధ ఫార్ములావన్‌ కారు రేసింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నా…

تحميل المزيد من المشاركات لم يتم العثور على أي نتائج