عرض المشاركات من 2025

పురాతన వస్తువుల విభజన కోసం ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు !

ఆం ధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ ఏర్పాటు అయింది. ప్రస్…

టీసీఎల్ నోట్ ఏ 1 నెక్స్ట్ పేపర్ టాబ్లెట్ విడుదల

టీ సీఎల్ కంపెనీ నోట్ ఏ 1 నెక్స్ట్ పేపర్ ను విడుదల చేసింది. ఇది ఒక అత్యాధునిక డిజిటల్ నోట్-టేకింగ్ ట…

పీపల్ కోటి సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు : 60 మందికి గాయాలు

ఉ త్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో టీహెచ్డీసీ నిర్మిస్తున్న విష్ణుగఢ్ - పీపల్ కోటి జల విద్యుత్ ప్రాజెక…

స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మూడో దశను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో

స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మూడో దశను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా పరీక్షించింది. శ్రీ…

మడతపెట్టే ఎలక్ట్రిక్ మోపెడ్ టాటామెల్ ను విడుదల చేసిన ఐకోమా కంపెనీ

జ పనీస్ కంపెనీ ఐకోమా ఆశ్చర్యపరిచేలా ఎలక్ట్రిక్ మోపెడ్ ను సృష్టించింది. ఈ కంపెనీ మడతపెట్టే, ఉపయోగంలో…

సంపన్న కస్టమర్ల కోసం ప్రీమియం మెటల్‌ 'గజ్' క్రెడిట్‌ కార్డును ప్రవేశపెట్టిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌

ఐ డీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తాజాగా గజ్ పేరిట సంపన్న కస్టమర్ల కోసం ప్రీమియం మెటల్‌ కార్డును ప్రవేశపెట…

ఎస్సీ వర్గాల లబ్ధిదారులకు ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ రుణాలపై వడ్డీ మాఫీ

ఆం ధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గాల లబ్ధిదారులకు చెందిన ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ రుణాలపై వడ్డీ మాఫీ…

అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మామ !

ఆం ధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా వెంకటగిరిలో భార్య కోసం అత్తింటికి వెళ్లిన అల్లుడిపై మామ పెట్రోల్ …

ఒకసారి ఛార్జ్‌తో 1008 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించిన రెనాల్ట్ ఫిలాంటే రికార్డ్ 2025

రె నాల్ట్ ఫిలాంటే రికార్డ్ 2025 డెమో కారు మైలేజీలో అదరగొట్టింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒకే ఛార్జ్‌తో 10…

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజిలాండ్

న్యూ జిలాండ్ 2026కు సాయంత్రం 4.30 గంటలకు ( భారత కాలమాన ప్రకారం) ఘనంగా స్వాగతం పలికింది. అక్లాండ్‌లో…

వొడాఫోన్ ఐడియాకు ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం !

రు ణాల భారం, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వొడాపోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీని ప్రకట…

రెండు హైవే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం : పీఎం ఆవాస్ యోజన కోసం 5,36,137 కోట్లను కేటాయించిన కేంద్రం

దే శంలోని రెండు హైవేల నిర్మాణానికి కేబినెట్‌ మంత్రివర్గం తెలిపింది. నాసిక్ సోలాపూర్ హై స్పీడ్ కారిడ…

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఆం ధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో చలిగాలులు తీవ…

రాజస్థాన్ లో ఉగ్ర కుట్ర భగ్నం? : పేలుడు పదార్థాలు ఉన్న కారు స్వాధీనం

రా జస్థాన్ టోంక్‌ జిల్లాలో పేలుడు పదార్థాలు ఉన్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 150 కిలోల అ…

హరీశ్ రావు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు : మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి

ప దేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో చెప్పాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌…

తెలంగాణలో యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులు నియామకం

తె లంగాణలో యాసంగి సీజన్‌లో యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులను నియమిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గ…

రైల్‌వన్‌ యాప్‌లో టికెట్లనుకొనుగోలు చేస్తే 3శాతం డిస్కౌంట్‌ !

రై ల్‌వన్‌ యాప్‌ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న ప్రయాణీకులకు రాయితీ ప్రకటించింది. డిజిటల్‌ పేమె…

లెనోవో 100e క్రోమ్‌బుక్ విడుదల

లె నోవో రూ.15,000 లోపే బెస్ట్ ఫీచర్లతో లెనోవో 100e క్రోమ్‌బుక్ జెన్ 4 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చిం…

గ్రెగ్ అబెల్‌ చేతికి బెర్క్‌షైర్ హాత్వే పగ్గాలు

వా రెన్ బఫెట్ నుంచి బెర్క్‌షైర్ హాత్వే బాధ్యతలను గ్రెగ్ అబెల్ ఈ వారం చివరలో అధికారికంగా చేపట్టనున్న…

పూర్తిగా దగ్ధమైన కేరళ స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్సు : ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు

కే రళలోని కొట్టాయంలో కేరళ స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. అ…

నైమెసులైడ్‌పై ట్యాబ్లెట్లు, సిరప్‌ల తయారీ, విక్రయాలు, పంపిణీపై నిషేధం విధించిన కేంద్రం

నొప్పి, జ్వరానికి వాడే నైమెసులైడ్ 100 మిల్లీగ్రాములకుపైగా డోస్ ఉన్న ఇమిడియట్ రిలీస్ ట్యాబ్లెట్లు, …

27,036 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిన హీరో డెస్టినీ 125 స్కూటర్‌

హీరో మోటోకార్ప్ యువతను ఆకర్షించే ఉద్దేశంతో జూమ్ 110, జూమ్ 125, జూమ్ 160 వంటి కొత్త తరం స్కూటర్లను …

లిఫ్ట్ ఇస్తామని నమ్మించి కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు !

ఢి ల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఒక యువతిని కారులోకి ఎక్కించుకున్న ఇద్దరు …

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

తె లంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక…

మత్స్యకారులకు చిక్కిన కలిమొయి చేప

ఆం ధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఋషికొండ తీర ప్రాంతంలో మత్స్యకారులకు అరుదైన చేప జాతికి చెందిన చేప చిక్కిం…

కోటా-నాగ్డా సెక్షన్‌లో గంటకు 182 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ : రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. క్రమంగా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా…

వార్షిక రిటర్న్‌లు దాఖలు గడువు జనవరి 31 వరకు పొడిగింపు

ఐటీ  వార్షిక రిటర్న్‌లు దాఖలు చేసేవారికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గడువు తేదీని పొడ…

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.40 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

ముం బయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి ముంబ…

ధనియాల నీరు - ఆయుర్వేదం - ఆరోగ్య ప్రయోజనాలు

ధ నియాల నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరంలో ఉన్న మురికిని కడిగేసే ఒక సహజ క్లీనర్‌గా పనిచేస్తుంది…

కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

తె లంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద హైవేపై కంటైనర్‌ను వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు …

వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై

ప్ర పంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 సావి…

అసోంలో ఐఎంకే ఉగ్రవాద మాడ్యూల్ : 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు

అ సోంలో భారీ ఉగ్రవాద మాడ్యూల్ బయటపడింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇమామ్ మహముదార్ కాఫిలా మాడ్యుల్ (ఐఎంకే…

సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరిక !

ఆ న్‌లైన్‌లో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పిల్లలపై లైంగిక వ…

అధికారులు గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలి !

హై దరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలమెంట్ విభాగం అధికా…

జనవరి 8న పోకో ఎం8 5జీ విడుదల

దే శీయ మార్కెట్లోకి జనవరి 8న విడుదలకు పోకో ఎం8 5జీ సిద్ధమవుతోంది. గత కొన్ని వారాలుగా పోకో సంస్థ ఈ ఎ…

రైల్వే విద్యుత్ లైన్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దు : రైల్వే శాఖ విజ్ఞప్తి

రైల్వే విద్యుత్తు లైన్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దని, అలాగే విద్యుత్తు తీగల నుండి వేలాడుతున్న గాల…

బనకచర్ల ప్రాజెక్టుకి సీడబ్య్లూసీ అనుమతిని ఆక్షేపించిన హరీశ్‌రావు

హై దరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మాట్లా…

శాసనసభ, శాసనమండలికి ఫ్లోర్‌ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లను నియామించిన బీఆర్‌ఎస్‌

తె లంగాణ శాసనసభ, శాసనమండలికి సంబంధించి బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్ల నియామకం చేపట్టింది. శాసనసభ బీఆర్‌ఎ…

పుతిన్ ఇంటిపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి యత్నం : స్పందించిన ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. రష్యాలోని…

శాంసంగ్ సీఈఎస్ 2026లో సరికొత్త ఆడియో పరికరాల ప్రదర్శన

జ నవరి 6 నుంచి ప్రారంభం కానున్న శాంసంగ్ సీఈఎస్ 2026లో ఇమ్మర్సివ్ సౌండ్, ఏఐ టెక్నాలజీ , వినూత్న డిజై…

జింక మాంసం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు !

తె లంగాణలోని రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో జింక మాంసం విక్రయం కలకలం రేపింది. సులేమాన్ నగర్లో జింక…

మద్రాస్‌ యూనివర్సిటీ సవరణ బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి భవన్‌

త మిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మద్రాస్‌ యూనివర్సిటీ సవరణ బిల్ల…

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు

హై దరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంద…

పెళ్లి రోజే రిటైర్డ్ హైకోర్టు జడ్జి కుమార్తె ఆకస్మిక మృతి

మ హారాష్ట్ర, నాసిక్ సమీపంలోని గంగాపూర్ గ్రామం వద్ద ఉన్న ఒక లగ్జరీ రిసార్ట్‌లో పెళ్లి రోజే వధువు అకస…

ఎదురెదురుగా రెండు బైకులు ఢీ : పక్క నుంచి వెళ్తున్న లారీ కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం

హై దరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్ మె ట్ సమీపంలోని బాటసింగారం వద్ద సర్వీస్ రోడ్డుపై ఎదురెదురుగా రె…

డొనాల్డ్ ట్రంప్‌కు 'ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్'ను ఇవ్వనున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం

అ మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆ దేశ అత్…

ఎల్ఆర్‌జీఆర్ 120 ప్రయోగం విజయవంతం

ఒ డిశాలోని చండీపూర్‌ నుంచి డీఆర్‌డీవో చేపట్టిన దీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పినాక (ఎల్ఆర్‌జీఆర్ 120)…

15 ఏండ్ల తృణమూల్‌ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

కో ల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ 15 ఏండ్ల తృణమూల్‌ పాలన …

రూ. 32,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం !

రూ. 32,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. …

టోల్‌ ప్లాజా వద్ద డ్రైవర్‌ వీరంగం : గేటు ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి !

క ర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ సమీపంలోని బ్రహ్మరకూట్లు టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లి…

تحميل المزيد من المشاركات لم يتم العثور على أي نتائج