ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ "పిఠాపురంలో" భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు ప్రకటించాయి. దానితో జూన్ 4 వ తేదీన రిజల్ట్ రానున్న నేపథ్యంలో జూన్ 5 వ తేదీన పిఠాపురంలో భారీ ఎత్తున మనమే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు , దానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా మనమే అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. కృతి శెట్టి ఈ సినిమాలో శర్వానంద్ కు జోడిగా నటించగా , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
పిఠాపురంలో "మనమే" ప్రీ రిలీజ్ ఈవెంట్ ?
الأحد، 2 يونيو 2024
Andhra Pradesh cinema telangana ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ "పిఠాపురంలో" భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు పిఠాపురంలో "మనమే" ప్రీ రిలీజ్ ఈవెంట్ ?
ليست هناك تعليقات:
إرسال تعليق