దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌ దాటుతుండగా మహిళతో సహా ఇద్దరు బాలికలు మృతి

الاثنين، 31 أغسطس 2026

Andhra Pradesh Bengaluru district of Karnataka Two girls and a woman killed while crossing tracks at Doddaballapura Railway Station

t f B! P L

ర్ణాటకలోని బెంగళూరు జిల్లా దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌ దాటుతుండగా ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో మహిళతో సహా ఇద్దరు బాలికలు ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో దొడ్డబళ్లపురలోని బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హిందూపురానికి చెందిన ఇర్ఫాన (46), రుకియా(13), రాకియా ( 8) అనే బాలికలు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురి ఆసుపత్రికి తరలించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ