లాభదాయకమైన సోలార్ పవర్ కాంట్రాక్టులను పొందేందుకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ 265 మిలియన్ డాలర్లు లంచంగా చెల్లించారనే ఆరోపణలపై తమ వైఖరిని వివరించడానికి అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ కు సమన్లు అందాయి. అహ్మదాబాద్ లోని అదానీ శాంతివన్ ఫార్మ్ నివాసానికి, అదే నగరంలోని అతని మేనల్లుడు సాగర్ బోడక్దేవ్ నివాసానికి 21 రోజుల్లోగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కి సమాధానం ఇవ్వాలని సమన్లు పంపించారు. 'ఈ సమన్లు మీకు అందిన 21 రోజులలోపు మీరు తప్పనిసరిగా ఫిర్యాదికి జతచేయబడిన ఫిర్యాదుకు సమాధానాన్ని అందించాలి లేదా ఫెడరల్ రూల్స్ ఆఫ్ సివిల్ యొక్క రూల్ 12 ప్రకారం మోషన్ చేయాలి విధానము' అని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ద్వారా నవంబర్ 21న నోటీసు పంపించారు.
గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్ కు సమన్లు పంపిన అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ !
السبت، 23 نوفمبر 2024
business international national అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ కు సమన్లు
ليست هناك تعليقات:
إرسال تعليق