ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఓ ఎంఈఓ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బళ్లారి ప్రాంతంలో ఎంఈవోగా పనిచేస్తున్న నిందితుడు చంద్రశేఖర్ రూ.2లక్షలు లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో కి రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. ఓ ప్రైవేటు స్కూల్కు అనుమతుల మంజూరు కోసం ఆయన ఈ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సదరు ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించడంతో పక్కాగా వల వేసిన అధికారులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బళ్లారి ఎంఈఓ !
الأربعاء، 18 سبتمبر 2024
Andhra Pradesh Criem ప్రైవేటు స్కూల్కు అనుమతుల మంజూరు కోసం లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బళ్లారి ఎంఈఓ
ليست هناك تعليقات:
إرسال تعليق