ఆంధ్రప్రదేశ్ లోని సూళ్లూరుపేట పట్టణం సాయినగర్‌లో నివాసం ఉంటున్న శరత్‌కుమార్‌ రెడ్డి భార్య పవిత్ర అనారోగ్యంతో గూడూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.శనివారం శరత్‌కుమార్‌రెడ్డి తన కుమారుడు హర్షిక్‌ (21)తో కలిసి భార్యను చూసేందుకు బైక్‌పై గూడూరుకు బయల్దేరాడు. మార్గమధ్యంలోని పండ్లూరు సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న లారీ బ్రేక్‌ వేయడంతో హర్షిక్‌ నడుపుతున్న బైక్‌ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో హర్షిక్‌ మృతి చెందగా శరత్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శరత్‌కుమార్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ