ఉత్తర భారత దేశంలో తీవ్ర ఉష్ణోగ్రతలకు తాళలేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బీహార్ లోని ఔరంగాబాద్ లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవధిలో 16 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో వడగాలులకు మరో 19 మంది చనిపోయారు. ఎండలకు ఢిల్లీలో ఓ వ్యక్తికి అసాధారణ స్థాయిలో 108 డిగ్రీల సెల్సియన్ జ్వరం వచ్చింది. కిడ్నీలు, కాలేయం విఫలమై అతను చనిపోయారు.
ఉత్తరాదిన వడగాలులకు 19 మంది బలి
الجمعة، 31 مايو 2024
2 గంటల వ్యవధిలో 16 మంది మరణించారు national ఉత్తరాదిన వడగాలులకు 19 మంది బలి బీహార్ లోని ఔరంగాబాద్ లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ليست هناك تعليقات:
إرسال تعليق