ఆంధ్రప్రదేశ్ లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులను బెదిరించిన విషయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ పోలీసులు కాకినాడ కు తరలించారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ లో అనంతబాబును విచారించనున్నారు.
పోలీసు కస్టడీకి ఎమ్మెల్సీ అనంతబాబు : సర్పవరం పీఎస్కు తరలింపు
الثلاثاء، 5 مايو 2026
Andhra Pradesh MLC Anantha Babu Taken into Police Custody murder of driver Subrahmanyam case Shifted to Sarapavaram Police Station
ليست هناك تعليقات:
إرسال تعليق