ఢిల్లీలో కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డిన ఆమె ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించారని సీఎం రేవంత్రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియజేశారు.
ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ
الجمعة، 13 فبراير 2026
CM Revanth Reddy meets Priyanka Gandhi Priyanka Gandhi expresses happiness over municipal election results telangana
ليست هناك تعليقات:
إرسال تعليق