'రాష్ట్రీయ ప్రేరణా స్థల్'ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

الخميس، 25 ديسمبر 2025

101st birth anniversary of the late former Prime Minister Atal Bihari Vajpayee Lucknow national Prime Minister Narendra Modi inaugurates 'Rashtriya Prerna Sthal' Uttar Pradesh

t f B! P L


త్తరప్రదేశ్ లోని లక్నో నగరంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా సుమారు 65 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 230 కోట్ల వ్యయంతో నిర్మించిన 'రాష్ట్రీయ ప్రేరణా స్థల్'ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆకాశాన్ని తాకేలా నిలుచున్న మూడు భారీ కాంస్య విగ్రహాలు ఈ స్మారక చిహ్నంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిల 65 అడుగుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ