బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ ఎన్నికయ్యారు. పాట్నాలోని తేజస్వి నివాసంలో సోమవారంనాడు జరిగిన ఆర్జేడీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘోపూర్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా తేజస్వి గెలిచారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు జరిపిన సమావేశంలో ఎన్నికల్లో 'మహా గఠ్ బంధన్' ఓటమికి కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ దయనీయ పరిస్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కారణమంటూ ఆరోపించిన సంజయ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విస్తృత చర్చల అనంతరం ఈవీఎంల హ్యాకింగ్, ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరే ఓటమికి కారణాలనే అభిప్రాయానికి వచ్చారు.
ホーム
/
The decision was taken at a meeting of RJD MLAs held at Tejashwi's residence in Patna on Monday
/
బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తేజస్వి ఎన్నిక
الاثنين، 17 نوفمبر 2025
national Tejashwi elected as Leader of Opposition in Bihar Assembly The decision was taken at a meeting of RJD MLAs held at Tejashwi's residence in Patna on Monday
ليست هناك تعليقات:
إرسال تعليق