అమెరికాలోని మియామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో పాల్గొన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాకిస్థాన్ మధ్య శాంతికి తాను మధ్యవర్తిత్వం వహించినట్లు మరోసారి పేర్కొన్నారు. వాణిజ్య సుంకాలతో ఈ వార్తకు బ్రేకులు వేసినట్లు చెప్పారు. గతంలో ఏడు ఫైటర్ జెట్లు కూలిపోయాయని చెప్పిన ఆయన, ఇప్పుడు ఎనిమిదిగా పేర్కొన్నారు. ఆయన తనను తాను ప్రపంచ శాంతికర్తగా అభివర్ణించుకున్నారు.
తనను తాను ప్రపంచ శాంతికర్తగా అభివర్ణించుకున్న డొనాల్డ్ ట్రంప్
الخميس، 6 نوفمبر 2025
Donald Trump describes himself as a world peacemaker international once again claimed that he brokered peace between India and Pakistan participated in the US Business Forum held in Miami
ليست هناك تعليقات:
إرسال تعليق