తెలంగాణ పోలీసుల ఎదుట మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు ?


తెలంగాణ పోలీసుల ఎదుట మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజన్‌ కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌తోపాటు డివిజన్‌ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్‌ రమేశ్‌ లొంగిపోనున్నట్టు సమాచారం.

Post a Comment

0 Comments