బహ్రెయిన్ నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్ పంపించారు. దాంతో అప్రమత్తమైన అధికారులు ఆ విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. అక్కడ అధికారులు తనిఖీలు చేసి అందులో బాంబులేదని తేల్చారు. దాంతో విమానాన్ని తిరిగి హైదరాబాద్కు పంపించారు. బెదిరింపు మెయిల్ రావడంతో విమానంలో ఉన్న 154 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత బాంబు లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.
బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
الأحد، 23 نوفمبر 2025
alerted authorities diverted the plane to Mumbai Bomb threat to flight from Bahrain to Hyderabad national unknown people sent a bomb threat email saying that there was a bomb on the plane
ليست هناك تعليقات:
إرسال تعليق