రెండు ప్రైవేటు బస్సులు ఢీ : ఆరుగురు మృతి, 35 మందికి గాయాలు

الاثنين، 24 نوفمبر 2025

35 injured Among the dead were children and women Six dead tamilnadu Tenkasi-Madurai highway near Kadayanallur Two private buses collide

t f B! P L


మిళనాడులోని కడయనల్లూరు దగ్గర,  తెన్కాసి-మధురై రహదారిపై సోమవారం ఉదయం రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 35 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను తెన్కాసిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అత్యంత వేగంగా దూసుకురావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.




Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ