ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఎఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా 2009 బ్యాచ్ ఐఎఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ నియమించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ కమిషనర్గా పని చేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా 2013 ఐఎఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ షా నియమించారు. ఇండస్ట్రీస్ డైరెక్టర్గా 2015 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అభిషిక్త కిషోర్కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల బదిలీలు !
الأحد، 3 نوفمبر 2024
ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల బదిలీలు ఇండస్ట్రీస్ డైరెక్టర్గా అభిషిక్త కిషోర్కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా డాక్టర్ లక్ష్మీ షా వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా చెరుకూరి శ్రీధర్
ليست هناك تعليقات:
إرسال تعليق