ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు శిల్పారామంలో క్రాస్ వీల్లో ఇద్దరు మహిళలు కూర్చొని తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. మృతురాలిని తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్కు చెందిన లోకేశ్వరిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుచానూరు శిల్పారామంలో క్రాస్వీల్ విరిగిపడి మహిళ మృతి
الأحد، 3 نوفمبر 2024
Andhra Pradesh Criem ఇద్దరు మహిళలు కూర్చొని తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా విరిగిపోయింది తిరుచానూరు శిల్పారామంలో క్రాస్వీల్ విరిగిపడి మహిళ మృతి మరొకరికి తీవ్ర గాయాలు
ليست هناك تعليقات:
إرسال تعليق