హైడ్రా కూల్చిన భవనాల వ్యర్థాలను తొలగించని నిర్మాణదారులకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. నిజాంపేట్ ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన 5 అంతస్తులు గల మూడు భవనాలను ఆగస్టు 14న కూల్చింది హైడ్రా. అయితే వ్యర్థాలలోని ఐరన్ తీసుకెళ్లి, ఇతర వ్యర్థాలను అక్కడే వదిలేసి వెళ్లారు నిర్మాణదారుడు. దీంతో ఎర్రకుంట చెరువులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. అనంతరం చెరువును సుందరీకరించి పునరుజ్జీవనం కల్పిస్తామని తెలిపిన హైడ్రా, భవనాల వ్యర్థాలను తొలగించని నిర్మాణదారులకు నోటీసులు ఇష్యూ చేసింది.
వ్యర్థాలను తొలగించని నిర్మాణదారులకు హైడ్రా నోటీసులు జారీ !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق