తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమయి కోస్తాంధ్ర ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఆ వాయుగుండం వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిషా, బెంగాల్ తీరానికి చేరుకోనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రానున్న మూడు రోజులు ఒడిషా, బెంగాల్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే వాయుగుండం ముప్పు తప్పినప్పటికీ ఏపీ, తెలంగాణలో ఈ నెల 8 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.�

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ