రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలో గుజరాత్కు చెందిన రియా సింఘా రియా దక్కించుకుంది. దీంతో రియా ఇప్పుడు మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారత్ తరఫున బరిలో నిలచే అవకాశాన్ని పొందింది. ఈ కిరీటాన్ని అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. మిస్ యూనివర్సట్ ఇండియా టైటిల్ను గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డానని, ఇంతకు ముందుకు విజేతలుగా నిలిచిన వారి నుంచి చాలా నేర్చుకున్నాని రియా చెప్పుకొచ్చింది.
మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా !
الاثنين، 23 سبتمبر 2024
national మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారత్ తరఫున బరిలో నిలచే అవకాశాన్ని పొందింది మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా
ليست هناك تعليقات:
إرسال تعليق