ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ కమిటీ సేవా టికెట్ల ధరలు భారీగా పెంచింది. నిత్యార్జిత కళ్యాణం సేవా టికెట్ ధర రూ. 1500 నుండి రూ. 2000 కు పెంచింది. సెప్టెంబర్ 1 నుండి అమలులోకి రానుంది. ఈ మేరకు ద్వారకా తిరుమల చిన వెంకన్న దేవస్థానం కమిటీ అధికారిక ప్రకటన చేసింది.
ద్వారకా తిరుమలలో నిత్యార్జిత కళ్యాణం సేవా టికెట్ ధర పెంపు !
الخميس، 29 أغسطس 2024
Andhra Pradesh bhakti ఆలయ కమిటీ ద్వారకా తిరుమలలో నిత్యార్జిత కళ్యాణం సేవా టికెట్ ధర పెంపు సెప్టెంబర్ 1 నుండి అమలు
ليست هناك تعليقات:
إرسال تعليق