ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పపన్ కళ్యాణ్ తిరుగులేని మెజారిటీతో పిఠాపురంలో గెలుపొందారు. హైదరాబాద్‌లో పవన్‌ కల్యాణ్‌ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. వారందరికీ పవన్‌ భార్య అన్నాలెజినోవా, కుమారుడు అకీరాలు ధన్యవాదాలు తెలుపుతూ అభివాదం చేశారు. ఆ వీడియో కూడా ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. 'ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా' అంటూ ఆద్య ఆనందంగా ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను నెటిజన్లతో పాటు పవన్‌ అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ