మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 14 మంది దుర్మరణం : 100 మంది పరిస్థితి విషమం

الأحد، 6 سبتمبر 2026

100 affected individuals were admitted to the Civil Hospital in Banda 100 in Critical Condition 14 Die After Consuming Spurious Liquor in Madhya Pradesh Banda national Sagar district

t f B! P L

ధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బండాలో విషపూరిత మద్యం సేవించి 14 మంది మరణించారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని సాగర్‌లోని బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అస్వస్థతకు గురైన 100 మందికి పైగా వ్యక్తులు బందాలోని సివిల్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 14 మంది మరణించారు. మరణించిన వారి మృతదేహాలకు బందా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, కలెక్టర్ ప్రతిభా పాల్, ఎస్పీ అనురాగ్ సుజానియాతో సహా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు బందాకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు అధికారులు ఆసుపత్రిని సందర్శించి, ఈ వ్యవహారంపై దర్యాప్తును ప్రారంభించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు బందాలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనకు గల కారణాలపై యంత్రాంగం మరియు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ