Ad Code

తొలి త్రైమాసికంలో ఎల్ఐసీ నికర లాభం రూ.13,492 కోట్లు

ర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎల్ఐసీ రూ.13,492 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఇది 23 శాతం అధికం. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ.2,37,848 కోట్లకు చేరింది. మొదటి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.9,217 కోట్లకు పెరిగాయి. వ్యక్తిగత సెగ్మెంట్లో 31.02 లక్షల పాలసీలు విక్రయించగా, 60.1 శాతంతో అగ్రగామిగా నిలిచింది.

Post a Comment

0 Comments

Close Menu