హైదరాబాద్ ఏసీ బస్సుల్లో 20-30 శాతం రాయితీ

الثلاثاء، 10 مارس 2026

20-30 percent discount on AC buses in Hyderabad increase passenger occupancy by providing a discount telangana TGRTC

t f B! P L


హైదరాబాద్ లోని ఏసీ బస్సుల్లో 20-30 శాతం రాయితీ ఇవ్వడానికి గ్రేటర్‌ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. మార్చి, ఏప్రిల్‌, మే మూడు నెలలు టికెట్‌ చార్జీలపై రాయితీని అందిస్తూ ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేదిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా 60శాతం నమోదయ్యే ప్రయాణికుల ఆక్యుపెన్సీని వేసవిలో 90-100 శాతం పెంచాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్‌పోర్టు రూట్‌లో ఆర్టీసీ నడుపుతున్న 50 పుష్పక్‌ బస్సులు, నగర పరిధిలో 40 ఏసీ బస్సుల్లో రాయితీని వర్తింపజేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి గ్రేటర్‌జోన్‌కు కొత్తగా మరో 170 ఈవీ బస్సులు తీసుకువచ్చే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ