నేపాల్‌లో స్వల్ప భూప్రకంపనలు : రిక్టర్‌స్కేలుపై తీవ్రత 4.6గా నమోదు


శ్చిమ నేపాల్‌లోని సుదర్‌పాష్చిమ్‌ ప్రావిన్స్‌లో ఆదివారం ఉదయం 8.28 గంటలకు స్వల్ప భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారని అన్నారు. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదైందని జాతీయ భూకంప పర్యవేక్షణ మరియు పరిశోధన కేంద్రం తెలిపింది. దార్చులా జిల్లాలోని ఘనా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.

Post a Comment

0 Comments