ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట విమానాశ్రయానికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అధికారులు ఈ ఘటనపై గోప్యత పాటించడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తిరుపతి విమానాశ్రయ సీఐఎస్ఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్సై నాగరాజు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాంబు బెదిరింపు అంశం బహిర్గతమైంది. ఈ-మెయిల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు ?
الأحد، 6 أكتوبر 2024
Andhra Pradesh Criem అధికారులు ఈ ఘటనపై గోప్యత పాటించడంతో విషయం ఆలస్యం రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు ? హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు
ليست هناك تعليقات:
إرسال تعليق