తెలంగాణాలో ఈ సారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు.  అలాగే పంట బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామని, ఇంకా రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోగా చేస్తామన్నారు. కాగా, రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.15 వేలు అందించాల్సి ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ