జియో డేటా వినియోగదారుల కోసం రూ.122 ప్లాన్‌ తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లో రోజు 1జీబీ డేటా 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో కాలింగ్‌, ఎస్‌ఎంస్‌ల సదుపాయం ఉండదు. అలాగే ఈ ప్లాన్‌ కేవలం జియో ఫోన్‌ వాడుతున్న వినియోగదారులకు మాత్రమే. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉండదు. రిలయన్స్ జియో ప్రధానంగా తన వినియోగదారులకు తక్కువ ధరల్లో ఎక్కువ డేటా అందించేందుకు రూపొందించింది. జియో ఫోన్‌లపై ఆధారపడే వారికి, ఈ ప్లాన్ తక్కువ ఖర్చుతో డేటా కనెక్షన్‌ని పొందవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ