క్ఫ్‌బోర్డు సవరణ బిల్లును కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్ట సవరణ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ లోక్‌సభలో మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 25 సూత్రాలను బిల్లు ఉల్లంఘించింది. ఈ బిల్లు వివక్షతో కూడుకున్నదని ఏకపక్షంగా ఉన్నదని ఆయన అన్నారు. ఈ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విభజిస్తోందన్నారు. ముస్లింలకు మీరు శత్రువు అని చెప్పేందుకు ఈ బిల్లే సాక్ష్యమని అసదుద్దీన్‌ ఆరోపించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ