పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోడీ శుక్రవారం మాట్లాడారు. నీరజ్ చోప్రాను అభినందించడంతోపాటు అతని గాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా ప్రధాని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ホーム
/
వీడియో వైరల్
/
నీరజ్ చోప్రాకు ప్రధాని ఫోన్ !
الجمعة، 9 أغسطس 2024
national olympics 2024 sports అతని గాయం గురించి అడిగి తెలుసుకున్నారు నీరజ్ చోప్రాకు ప్రధాని ఫోన్ నీరజ్ చోప్రాను అభినందన వీడియో వైరల్
ليست هناك تعليقات:
إرسال تعليق