పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ స్టేజ్ లో ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాపై 21-5, 21-10 తేడాతో వరుస గేముల్లో గెలుపొందింది. గ్రూప్ -ఎం నుంచి సింధూ ప్రిక్వార్టర్స్ కు దూసుకెళ్లింది. తొలి గేమ్ లో క్రిస్టినా ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. రెండో గేం ఆరంభంలో మాత్రమ క్రిస్టినా నుంచి సింధుకు ప్రతి ఘటన ఎదురైంది. దీంతో రెండో గేమ్ లో ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా గేమ్ ను పూర్తి చేసింది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.
ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు !
الأربعاء، 31 يوليو 2024
21-10 తేడాతో వరుస గేముల్లో గెలుపు olympics 2024 sports క్రిస్టినా కుబాపై 21-5 ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది
ليست هناك تعليقات:
إرسال تعليق