హైదరాబాద్: త్వరలో మొబైల్ నంబర్ లేదా ల్యాండ్ లైన్ నంబర్లకు రుసుము చెల్లించాల్సి రావొచ్చు. మొబైల్ నంబర్లకు ఛార్జీలు వసూలు చేయాలని ట్రాయ్ ప్రతిపాదించింది. మొదట ఈ ఛార్జీలను ఆపరేటర్లకు విధించొచ్చు. తర్వాత టెలికామ్ సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులకు మళ్లించే అవకాశం ఉంది.
త్వరలో ఫోన్ నంబర్లకు ఛార్జీల వసూలు ?
الخميس، 13 يونيو 2024
science technology trai ట్రాయ్ ప్రతిపాదించింది త్వరలో ఫోన్ నంబర్లకు ఛార్జీల వసూలు ? భారాన్ని వినియోగదారులకు మళ్లించే అవకాశం
ليست هناك تعليقات:
إرسال تعليق