రిజర్వేషన్ల మూల సూత్రాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీ కుటుంబాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, యూపీలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో ఈ కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జవహరల్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీల్లో బీసీలు, దళితులు, మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదని, ఈ వర్సిటీల్లో కుటుంబాలకు చెందిన వారికి 15 శాతం కంటే తక్కువగా ఉద్యోగాలు కేటాయించారని దుయ్యబట్టారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు సానుకూలంగా లేదని స్పష్టం చేశారు.
ホーム
/
వెనుకబడిన వర్గాలు
/
బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం : అఖిలేష్ యాదవ్
الأحد، 30 يونيو 2024
national ఢిల్లీ దళితులు బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం : అఖిలేష్ యాదవ్ మైనారిటీ కుటుంబాల పట్ల వివక్ష యూపీలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో వెనుకబడిన వర్గాలు
ليست هناك تعليقات:
إرسال تعليق