ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన 'పీఎం-అభిమ్' కింద దాదాపు రూ. 1.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 'ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ'ను జిల్లా జాయింట్ కలెక్టర్,విజయనగరం జోన్ ఏ పి ఎస్ ఆర్ టి సి చైర్మన్ దొన్ను దొర ప్రారంబించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమగ్ర పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ అందుబాటులోకి రావడం ద్వారా అరకు, పరిసర గిరిజన ప్రాంత ప్రజలకు మరింత నాణ్యమైన, ఆధునిక వైద్య పరీక్షల సేవలు వేగవంతంగా అందుతాయని పేర్కొన్నారు.
అరకు వ్యాలీ ఏరియా హాస్పిటల్ లో రూ.1.25 కోట్లతో నిర్మించిన ఐపీహెచ్ఎల్ ల్యాబ్ ప్రారంభం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق