الصفحة الرئيسيةcrime ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ : ముగ్గురు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం Telugu Lo Computer أغسطس 05, 2026 0 تعليقات Facebook Twitter కర్ణాటకలోని యాద్గిర్ మండలం కడేచూరులో ఉన్న ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకై, దాన్ని పీల్చడంతో ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం రాయచూర్ ఆసుపత్రికి తరలించారు. Tags crime Gas Leak at Factory Kadechur karnataka Three dead Three Others in Critical Condition Yadgir district Facebook Twitter
إرسال تعليق