హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కర్నూలుకు చెందిన నీట్ విద్యార్థిని యశ్విత విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె గత ఆరు నెలలుగా నీట్ పీజీ పరీక్షకు సిద్ధమవుతోంది. పరీక్షల తీవ్ర ఒత్తిడే ఈ దారుణానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
0 Comments