జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ పేరుతో అమరావతి ఫెస్టివల్ను నిర్వహించనున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో జరిగే సినిమా, కల్చర్, లిటరేచర్పై వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. అంతరించిపోతున్న జానపద కళరూపాల గురించి నేటితరానికి తెలియజేయడానికి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
0 Comments