ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగిన భారీ బంగారు ఆభరణాల మాయం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘోరానికి పాల్పడిన బ్యాంకు గోల్డ్ అప్రైజర్ చలపాక రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.5.71 కోట్ల విలువైన బంగారంను రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు.
0 Comments