Ad Code

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్


రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్‌ ప్రభుత్వం నియమితులయ్యారు. ఈయన మూడేళ్లు పదవిలో ఉంటారు. ప్రస్తుతం ఆర్​బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.   ఆర్​బీఐ చట్టం 1934 ప్రకారం కేంద్ర బ్యాంకులో నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి. వీరిలో ఇద్దరు బ్యాంకు అధికారుల నుంచి, ఒకరు కమర్షియల్ బ్యాంకర్, ఒకరు ఆర్థికవేత్త ఉండాలి. 

Post a Comment

0 Comments

Close Menu