Ad Code

తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించిన టీటీడీ !


తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని రాజకీయ నేతలు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

Post a Comment

0 Comments

Close Menu