ప్రధాని నరేంద్ర మోడీ ఈ-రూపీ విధానాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ విధానం ద్వారా నగదు రహిత లావాదేవీల కు ప్రోత్సాహం లభిస్తుంది. అంతేకాకుండా డిజిటల్ చెల్లింపులు సులభతరం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో ఈ-రూపీ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం భావిస్తుంది.
0 Comments