పశ్చిమ బెంగాల్ లో పదకొండేళ్ల బాలిక పై హత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు ఈ రోజు ఉదయం ఎన్ కౌంటర్ చేశారు. చేశారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రవాశ్ మండల్ ను సీన్ రీకనస్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు బయటకు తీసుకు రాగా, పోలీసుల చేతిలో తుపాకి లాక్కుని నిందితుడు కాల్పులకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిని ఎన్ కౌంటర్ చేశారు. బాలికపై హత్యాచారం చేసిన నిందితులు మృతదేహాన్ని చెరువులో పడేశారు. పోలీసుల ఎన్ కౌంటర్ లో ప్రధాన నిందితుడు చనిపోయాడు.
0 Comments