మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా దేశంలో పది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై స్వల్ప ప్రభావం పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే ఇది కేవలం స్వల్ప అంతరాయమేనని తెలిపింది. వాటిలో కొన్నిటిని ఇప్పటికే పరిష్కరించినట్లు వెల్లడించింది. కాగా, ఐసీఐసీఐ, హెచ్ డీ ఎఫ్ సీ తదితర బ్యాంకు సేవల్లో కాసేపు అంతరాయాన్ని ఎదుర్కొన్నట్టు నెట్టింట్లో పోస్టులు కనిపించాయి.
0 Comments