దేశంలో ఇంటర్నెట్ వాడకం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా వృద్ధి
చెందిందని టెలికామ్ గణాంకాలు వెల్లడిజేస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్నెట్
చందాదారులు 8.03శాతం మేరకు వృద్ధి చెందినట్లు తెలియజేసింది. గత సంవత్సరం ఈ
సమయానికి 8.58 మిలియన్లుగా ఉన్న వినియోగదారులు ప్రస్తుతం 9.27 మిలియన్లకు
చేరారు. ప్రస్తుతం 256కెబిపిఎస్ కంటే ఎక్కువ వేగంగా ఇంటర్నెట్ యాక్సెస్
చేయటానికి వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఇప్పటికే ఈ విధంగా
యాక్సెస్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వెల్లడైంది.
0 Comments